2012

2012 లో ప్రళయం వస్తుందని ఒక్క పెద్దాయన దేవున్ని గురించి తపస్సు చేస్తాడు. ఆయన భక్తికి మెచ్చి దేవుడు ప్రత్యక్షం అయి ఏం కావాలో కోరుకో అంటాడు. 
స్వామి ప్రళయం రాకుండా ఆపు అంటాడు భక్తుడు. అది సాధ్యం కాదు, దాని బదులు ఇంకేవైనా 3 కోరికలు కోరుకొమ్మంటాడు దేవుడు. 
ఆ పెద్దాయన దానికి సరే అని 3 కోరికలు కోరతాడు.
1. 2012 లో కసబ్ ను ఉరి తీయాలి.
2. ఓంకార్ ప్రోగ్రామ్స్, సుమన్ సినిమాలు ఆగి పోవాలి.
3. రాజకీయ నాయకులు తమ నిజమైన ఆస్థులు చెప్పాలి.

ప్రళయం ఎన్ని సంవత్సరాలు ఆపమంటావ్ ...కంగారుగా అడిగాడు దేవుడు...:)


......SanthoshKumar Sharma Gollapelli

Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment